CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కరోనా తో మహిళ మృతి

Share it:

 



చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి.


మహమ్మారి కరోనా వైరస్ కు మహిళ మృతి చెందిన సంఘటన మండల పరిధిలో చోటుచేసుకుంది వివరాల్లోకి వెళితే.. చండ్రుగొండ మండలం బాలికుంట గ్రామానికి చెందిన దేవల్ల సావిత్రి (45) కు ఈనెల 8 వ తేదీన కరోనా పాజిటివ్ రావడంతో ఆమెను కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రి తరలించి వైద్యం అందిస్తున్నారు. శనివారం తెల్లవారుజామున చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచింది. దీంతో ఆ కుటుంబంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలముకున్నాయి. సావిత్రికి భర్త పాపయ్య, ముగ్గురు సంతానం ఉన్నారు. గ్రామస్తుల సహకారంతో మృతదేహాన్ని గ్రామానికి తీసుకువచ్చి దహన సంస్కారాలు నిర్వహించారు.

Share it:

TELANGANA

Post A Comment: