మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు పట్టణ టిఆర్ఎస్ పార్టీ యువజన అధ్యక్షులు రుద్ర వెంకట్ దంపతులను వారి స్వగృహం కి వెళ్లి నూతన దంపతులను ఆశీర్వదించిన తెలంగాణ ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు మరియు మణుగూరు మండల జడ్పిటిసి పోశం నరసింహారావు ఈ కార్యక్రమంలో మండల కో అప్షన్ సభ్యులు జావిద్ పాషా, యువజన అధ్యక్షులు హర్షవర్ధన్,నాయకులు బొశెట్టి.రవి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: