మన్యం టీవీ, అశ్వరావుపేట:
మండల పరిధిలోని ఊట్లపల్లి గ్రామ సమీపంలోని ఆంజనేయ స్వామి విగ్రహం పక్కన ఉన్న గుంటూరి వాసుదేవ రాజు పొలంలో బుధవారం తెల్లవారుజామున దొంగలు పడ్డారు. ఆ పొలంలో ఉన్న ట్రాన్స్ ఫారంను పగలగొట్టి దానిలో ఉన్న విలువైన కాపర్ వైర్లు గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. విషయం తెలుసుకున్న బాధిత రైతు, స్థానిక పెద్దలు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.
Post A Comment: