మనం టివి,దమ్మపేట:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలం లో
చెన్ను వారి గూడెం లో కారం పాపారావు వారి ఇల్లు దగ్ధం అయినది వారికి పట్వారీ గూడెం వాసవి క్లబ్ ఆధ్వర్యంలో బియ్యం, కూరగాయలు, నిత్యావసర సరుకులు,ప్లేట్లు,గ్లాసులు, బట్టలు,దుప్పట్లు,చాప ఇవ్వడం జరిగినది.ఈ కార్యక్రమానికి జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కో య్యల అచ్యుత రావు,మాజీ డిప్యూటీ గవర్నర్ జంగాల రాము, చీమకుర్తి దుర్గాప్రసాద్,క్లబ్ అధ్యక్షులు పరిటాల నాగ చక్రధరరావు,సెక్రటరీ పైడి రాంబాబు,ట్రెజరర్ గౌతమ్ క్లబ్ సభ్యులు శ్రీనివాస రావు,సత్యం,సర్పంచ్ ఓకే వెంకటేశ్వరరావు మరియు గ్రామ పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Post A Comment: