మన్యం టీవీ, కరకగూడెం:కరకగూడెం మండల పరిధిలో ని
చిర్ర మల్ల గ్రామపంచాయతీ కవులూరు గ్రామం లో విద్యుత్ ఘాతానికి 4 ఎడ్లు, ఒక దూడ మరణించాయి. పశువైద్యాధికారి రేపు ఉదయం పోస్ట్ మార్టం నిర్వహిస్తారని సమాచారం ఇచ్చారు.
మన్యం టీవీ, కరకగూడెం:కరకగూడెం మండల పరిధిలో ని
చిర్ర మల్ల గ్రామపంచాయతీ కవులూరు గ్రామం లో విద్యుత్ ఘాతానికి 4 ఎడ్లు, ఒక దూడ మరణించాయి. పశువైద్యాధికారి రేపు ఉదయం పోస్ట్ మార్టం నిర్వహిస్తారని సమాచారం ఇచ్చారు.
*we won't spam you
Post A Comment: