CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

స్మశాన వాటిక దారి ఆక్రమణ

Share it:

 


వాజేడు న్యూస్, వాజేడు మండలం పెద్దగొల్లగూడెం గ్రామ పంచాయితీ లో ఉన్న గోదావరి కి వెళ్ళే రోడ్డు మార్గం లో గ్రామానికి చెందిన స్మశాన వాటికకు వెళ్లే రహదారి ని  ఓ రైతు  అక్రమించారు.వివరాలు ఇలా ఉన్నాయి.  అట్టం శ్రీనివాసరావు అనే రైతు తన సాగు భూమి ని  కౌలు రైతులకు వ్యవసాయ భూమి ఇచ్చారు .ఓ  కౌలు రైతు స్మశాన వాటికకు కేటాయించిన రహదారిని    సగం వరకు దున్నారు. ఈ నేపథ్యంలో   గ్రామ పెద్దలు, సర్పంచ్, తహశీల్దార్, రెవిన్యూ ఇన్స్పెక్టర్  రాతపూర్వకంగా ఫిర్యాదు చెయ్యడం జరిగింది.  ఈ రహదారిని  గోదావరి ఒడ్డున ఉన్న మిర్చి సేల్లలోకి వెళ్ళే మార్గం కావడంతో  2018 లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గతంలో రోడ్డు పోశారు.  పరిసర ప్రాంతాల రైతులకు ఈ రోడ్డు మార్గం చాలా అవసరం కాబట్టి అధికారులు తగిన న్యాయం చేయాలని పెద్దగొల్లగూడెం గ్రామస్థులు కోరుతున్నారు.

Share it:

TELANGANA

Post A Comment: