మన్యం టీవీ ,పాల్వంచ:
ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం మద్దులపల్లి ఐసోలేషన్ సెంటర్ లో కోవిడ్ పేషెంట్స్ కు ధైర్యం చెబుతూ ఐసోలేషన్ సెంటర్ లోనే భోజనం చేసినది.ఈ కార్యక్రమంలో పాల్గొన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్ , ఇల్లందు మార్కెట్ చైర్మన్ బానోత్.హరి సింగ్ నాయక్, ఇల్లందు వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బర్మ వత్ లాల్సింగ్ నాయక్ కమేపల్లి మండల అధ్యక్షులు అంతోటి అచ్చయ్య, టీఆరెస్ పార్టీ కమేపల్లి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పుచ్చకాయల సత్యనారాయణ,మండల పిఎసిఎస్ చైర్మన్ దాని ఆకుల హనుమంతరావు, కామేపల్లి ఎంపీపీ శ్రీమతి సునీత రాందాస్ నాయక్, మద్దుల పల్లి సర్పంచ్, గబ్రు నాయక్, సర్పంచ్ లు_M రాంచందర్ అజ్మేరా రామ కోటి,నునావత్ సూర్య, మండల ఉపాధ్యక్షులు మల్లం పాటి శ్రీనివాసు, మండల ప్రధాన కార్యదర్శి కాటాల రాంబాబు, సామ మోహన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: