కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి 1000 పీ పీ ఈ కిట్ల పంపిణీ.
మన్య మీడియా కొత్తగూడెం.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం లో ఉన్న ప్రభుత్వ ఆస్పటల్ కోవిద్ కి కేటాయించగా
కరోనా పాజిటివ్ కేసులు నమోదై
ఆరోగ్యం విషమపరిస్థితి లో రోగులు ఏరియా ఆస్పటల్ కి మెరుగైన వైద్యం గురించి వొస్తున్న దృష్ట్యా వైద్య సిబ్బందికి రక్షణగా పి పి ఈ కిట్లు కావాలి అని
అమెరికా లో స్థిరపడి చిరాగ్ ఫౌండేషన్ స్థాపించిన బజ్జురీ. మృదుల, నవీన్ ద్రుష్టి కి తీసుకువెళ్లిన శ్రీనగర్ ఉపసర్పంచ్ లగడపాటి. రమేశ్ చంద్.
తక్షణమే మృదుల, నవీన్ స్పందించి వెంటనే వెయ్యి పి పి ఈ కిట్లను ఉప సర్పంచ్ లగడపాటి రమేష్ చంద్ చేతుల మీదుగా శనివారం కొత్తగూడెం డిఎం & హెచ్ ఓ శిరీషకి అందజేయడం జరిగింది.
Post A Comment: