మన్యం టీవీ, ఏటూరి నాగరం:
ములుగు జిల్లా వెంకటాపురం మండలం పామునూరు అటవీ ప్రాంతంలో పేలుడు పదార్థాలతో పట్టుపడ్డ మిలీషియా సభ్యుడు, జెల్లా గ్రామానికి చెందిన మడకం బూదు పట్టుబడ్డాడు. కుంబింగ్ నిర్వహించే పోలీస్ పార్టీ ని చంపేందుకు పేలుడు పదార్ధాలు అమార్చేందుకు వచ్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడించాడు. అతని నుంచి భారీగా పేలుడు స్వాధీనం చేసుకున్నారు. వివరాలను ములుగు ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ సోమవారం మీడియా సమావేశంలో వెల్లడించారు.
Post A Comment: