CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పాస్టర్లకు నిత్యావసర సరుకులు మల్టీ విటమిన్ మరియు సి విటమిన్ టాబ్లెట్లు పంపిణీ చేసిన జిటిఎస్ఎస్ఎస్ స్వచ్ఛంద సంస్థ

Share it:

 


మన్యం టీవీ,బూర్గంపాడు:

బూర్గంపాడు మండలం లోని చర్చిలలో కరోనా లాక్డౌన్ నిబంధనల మేరకు స్వచ్ఛందంగా ప్రార్థనలు నిలిపివేసిన పాస్టర్లు. సదరు పేద పాస్టర్ల సమస్యను గుర్తించిన జిటిఎస్ఎస్ఎస్ బిషప్ జూకబ్ సంస్థ ద్వారా ఇంఛార్జి పౌలు ఆధ్వర్యంలో బూర్గంపాడు మండల ఎంపీడీవో వివేక్ రామ్ చేతుల మీదుగా 25కేజీల బియం, నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల ఫెలోషిప్ నాయకులు ఆశీర్వాదం,జాన్సన్, పెద్దారావు,ప్రసన్న ఇతర సేవకులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: