CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలి.

Share it:

 


కరకగూడెం ఎంపీడిఓ శ్రీను

మన్యం టీవీ కరకగూడెం:కరోనా సెకండ్ వే విజృభిస్తున్నతరణంలో మండల పరిధిలోని పద్మపూరం గ్రామంలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకి పెరుగుతున్నందున్నా అ గ్రామంలో కరకగూడెం ఎంపీడిఓ శ్రీను ఎంపిఓ సునీల్ శర్మ పద్మపూరం గ్రామపంచాయతి స్పెషల్ ఆధికారి బాబు రావు తో కలిసి కరోనా పై తగు జాగ్రత్తలు సూచనలు సలహాలు తెలియజేశారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తుల ఇండ్లకు వెళ్లి వాతికి జాగ్రత్తలు,మనోధైర్యాని ఇచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ తాటి సరోజిని పంచాయతి కార్యదర్శి మణి కిరణ్ ఉపసర్పంచ్ మౌనిక హెల్త్ అసిస్టెంట్ నర్సంహరావు అంగన్ వాడీ కార్యకర్తలు సుజాత,అనురాధ, స్వర్ణలత ఆశా కార్యకర్తలు ముత్యం బాయ్ శాంత విఅర్ఏ బాల క్రిష్ణ పాల్గొన్నారు.

Share it:

Post A Comment: