మన్యం టీవీ వాజేడు ములుగు జిల్లా వాజేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో చంద్రశేఖర్ ఎం ఆర్ ఓ అల్లం రాజ్ కుమార్ వైద్యాధికారి మంకిడి వెంకటేశ్వర్లు పంచాయతీ కార్యదర్శి చిచ్చడి అశోక్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: