మన్యంటీవీ, అశ్వారావుపేట:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పట్టణంలోని దొంతికుంట గ్రామస్థులు కొన్ని రోజులుగ త్రాగు నీరు లేక ఇబ్బంది పడుతున్నామని వాట్సాప్ గ్రూపులో మెసేజ్ చేయగా స్పందించిన పవన్ కళ్యాణ్ సేవా సమితి సభ్యులు, పేరాయిగూడెం ఎంపీటీసీ మిండ హరిబాబు వాటర్ ట్యాంక్ ను దొంతికుంట పంపి వారి నీటి కష్టాలను తీర్చారు.
Post A Comment: