CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కరోనా సంక్షోభంలో గిరిజనలకు చేయూత

Share it:

 


మన్యం టీవీ పాల్వంచ:- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం గంగాదేవిగుప్ప దగ్గరలో ఉన్న ఎర్రబోరు గ్రామంలో గిరిజనులకు సహాయ సేవా ఫౌండేషన్ ధ్వారా నిత్యవసర వస్తువులను అందజేయ్యడం జరిగింది.ఇలాంటి కష్ట కాలంలో సహాయ సేవా ఫౌండేషన్ ధ్వారా గిరిజనులను ఆదుకోవడం గమనార్హంమని స్థానిక గ్రామస్తులు ఆ ఫౌండేషన్ సభ్యులను అభినందించారు.ఈ కార్యక్రమంలోస్థానిక అంగన్వాడీ టీచర్ కాకా.పద్మ, ఆశ వర్కర్ కాకా.ఈశ్వరమ్మ మరియు ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: