మన్యంటీవీ,అశ్వారావుపేట:
కరోనా కేసులు అంతకంతకూ విజృంభిస్తున్న తరుణంలో పట్టణ ఎరువులు, పురుగుమందులు, విత్తనాల దుకాణ దారులు పాక్షిక లా డౌన్ ప్రకటించారు. 8 వ తేదీ నుండి 15 రోజుల పాటు ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకే షాప్స్ తెరచి ఉంటాయని కావున రైతు సోదరులు ఉదయం 11 గంటల లోపే మీకు కావల్సిన వస్తువులను కొనుగోలు చేసుకోవాలని యూనియన్ పేర్కొంది.
Post A Comment: