CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

నేటి నుండి ఎరువుల దుకాణ దారుల పాక్షిక లా డౌన్

Share it:

 




 మన్యంటీవీ,అశ్వారావుపేట:

 కరోనా కేసులు అంతకంతకూ విజృంభిస్తున్న తరుణంలో పట్టణ ఎరువులు, పురుగుమందులు, విత్తనాల దుకాణ దారులు పాక్షిక లా డౌన్ ప్రకటించారు. 8 వ తేదీ నుండి 15 రోజుల పాటు ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకే షాప్స్ తెరచి ఉంటాయని కావున రైతు సోదరులు ఉదయం 11 గంటల లోపే మీకు కావల్సిన వస్తువులను కొనుగోలు చేసుకోవాలని యూనియన్ పేర్కొంది.

Share it:

TELANGANA

Post A Comment: