గుండాల ( మన్యం టీవీ) అనారోగ్యంతో పాత్రికేయుడు మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఆంధ్రజ్యోతి దిన పత్రికలోఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న మాచర్ల మల్లేశం అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందాడు. వరంగల్ నగరంలో బంధువుల దశదిన కర్మ కు శుక్రవారం వరంగల్ కు వెళ్ళాడు అక్కడే గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్ళే లోపే మృతి చెందాడు. అక్కడి నుండి స్వగ్రామమైన గుండాలకు తీసుకువచ్చి అంత్యక్రియలు కుటుంబ సభ్యులు నిర్వహించారు మన్యం టీవీ
Post A Comment: