మన్యం టీవి:ములకలపల్లి మండలం జగన్నాధపురం ఉమ్మడిగ్రామ పంచాయతీలు అయిన రాచన్న గూడెం పంచాయితీ, జిన్నెల గూడెం 3 .ముత్యాలంపాడు పంచాయితీ 3 . జగన్నధపురం 2,నరసాపురం 2 కుటుంబాల వారికి రక్షణ సేవ సమితి అధ్యక్షుడు హరికృష్ణ .మరియు గ్రామ పెద్దలు అయిన పోతుగంటి లక్ష్మణ్,రాజేష్,రాంబాబు,ల ఆద్వర్యం లో కరోనా సోకి హోమ్ కోరంటైన్ లో ఉంటున్న వారికి 5రకాల కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రక్షణ సేవాసమితి సభ్యులు వినీత్, కరీం,శేషు, కిరణ్,శ్రీను, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: