మన్యం టీవీ చర్ల:
చర్ల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (కొయ్యూరు)పరిధిలోని ముప్పై మూడు గ్రామాలకు 60,850 దోమతెరలు ప్రజలకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నుండి చర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చాయని వైద్యాధికారి డాక్టర్ శ్రీధర్ తెలిపారు.ఈ దోమతెరలను గ్రామస్తులకు పంపిణీ చేసేందుకై చర్ల ప్రభుత్వ వైద్యశాల నుండి సబ్ సెంటర్లకు పంపిస్తున్నామని వైద్యులు అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీధర్ డి పి ఎం ఓ సత్యనారాయణలు ఉన్నారు.
Post A Comment: