మన్యం టివి దమ్మపేట:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలం,
సత్తుపల్లి పూడ్ బ్యాంక్ ఆషా ఖాన్ చేయూత
దమ్మపేట మండలం, చిన్నవారిగూడెం గ్రామంలో కారం సరదా గారి ఇల్లు(పూరి గుడిసె) నిన్న విద్యుత్ ఘాతుకం
వల్ల ఒక పురిల్లు పూర్తిగా దగ్దం అవ్వడం జరిగింది,ఈ విషయం తెలుసుకున్న సత్తుపల్లి పూడ్ బ్యాంక్ ఆషాఖాన్ టీమ్ అక్కడ చేరుకొని వారి కుటుంబానికి వారికి గిన్నెలు,25 కేజీల బియ్యం,కూరగాయలు, నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఫుడ్ బ్యాంక్ సతుపల్లి టీం సభ్యులు, దమ్మపేట మండలం జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, ఏఎంసి
వైస్ చైర్మన్ కొయ్యల అచ్ఛుత్ రావు ,
సర్పంచ్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: