మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు లో పోలీస్ సిబ్బంది వారికి ఆదివారం భరోసా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మాస్క్ లు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమం లో భరోసా వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు. అమీన్ మరియు ముస్లిం మైనార్టీ ప్రెసిడెంట్ ఎండి రహీం పాషా పాల్గొన్నారు.
Post A Comment: