మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం లోని సింగిరెడ్డి పల్లి పంచాయతీ బీసువారి గూడెం గ్రామానికి చెందిన కట్టం సమ్మయ్య కుమారుడైన కట్టం నవీన్ అనారోగ్యంతో మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న సింగిరెడ్డి పల్లి పంచాయతీ సర్పంచ్ లక్ష్మి రూపవతి ఉప సర్పంచ్ పొనగంటి వెంకటేశ్వర్లు గడ్డం సమ్మయ్య నివాసానికి వెళ్లి కొడుకు అంత్యక్రియల నిమిత్తం 1000 రూపాయలను,వారికి తోచిన చిరు సహాయంగా, కుటుంబ సభ్యులకు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు రామయ్య తదితరులు పాల్గొనడం జరిగింది
Post A Comment: