మన్యం టీవీ: ములకలపల్లి మండలం ఈ రోజు ములకలపల్లి మండలం లోని జగనాధపురం గ్రామ పంచాయితీ లోని రైతు వేదికలో జరిగిన పంచాయతీ కార్మికుల సమావేశం జరిగింది.ఈ సమావేశం లో గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు నరాటి ప్రసాద్ ప్రభుత్వం ను డిమాండ్ చేశారు.పంచాయతీ కార్మికుల తో గొడ్డు చాకిరి చెపిస్తున్నారు కానీ వేతనం లు తక్కువ గా ఇస్తున్నారు అని అన్ని పనులు ప్రభుత్వం కార్మికులు తో చెపిస్తుంన్నారు దానివలనఅనారోగ్యంబారినపడుతున్నారు .మానసికంగాకుమిలిపోతున్న కార్మికుల కోసం పాలకులు ఆలోచన చెయ్యేలనికొరినారు.స్థానికసర్పంచ్లు ,కార్యదర్సులుమాస్కులు ,సబ్బులు,గ్లౌస్లు,యూనిఫామ్,కొబ్బరినూనె, ఇవ్వాలని, హెల్త్ కార్డ్స్. ఇన్సూరెన్స్ 20 లక్షలు. కనీస వేతనాలు 38 వేలు ఇవ్వాలని. ప్రభుత్వం ను డిమాండ్ చేశారు.కార్యదర్శి లు వేధింపులు తట్టుకోలేక కార్మికులుఇబ్బందులుపడుతున్నారుఅనిఅధికారులు.కార్మికులతోస్నేహపూర్వకంగామెలగాలనికొరినారు.ఈసమావేశంలోఎంపిటిసిమరియుకోఆప్షన్సభ్యులుజాబ్బర్.నవాబ్.కార్మికులుకొరసాపొట్టి,ప్రసాద్,మహేష్,వెంకటేష్,తదితరులు పాల్గొన్నారు
Post A Comment: