మన్యం టీవీ ఏటూరు నాగారం:
గోవిందా రావు పేట మండలం లోని బుస్సపూర్ గ్రామానికి చెందిన తిప్పరపు సమ్మయ్య ఇటీవలే మరణించగా వారి కుటుంబాన్నీ పరామర్శించి 25 కేజి ల బియ్యం తో పాటు ఆర్థిక సాయం అందించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క.
అదే విధంగా పసర గ్రామానికి చెందిన బూర శోభా రాణి,
కంచర్ల రవీంద్ర నాథ్ లు ఇటీవలే మరణించగా వారి కుటుంబాలను పరామర్శించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానో త్ రవి చందర్,సహకార సంఘం చైర్మన్ పాన్నల ఎల్లారెడ్డి,ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు దాసరి సుధాకర్ మండల వర్కింగ్ కమిటీ అధ్యక్షులు రసుపుత్ సీతారాం నాయక్,ఉప సర్పంచ్ లింగా రెడ్డి,పాశం యాదరెడ్డి,దేవేందర్ రెడ్డి,పాయం యాదయ్య, వెంకట్రమి రెడ్డి,భారత్ శేఖర్ రెడ్డి, నర్సిరెడ్డి,యూత్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అధ్యక్షులు జక్కు రణదీప్,తండరవి,మేడం రమణకర్,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: