మన్యం టీవీ గుండాల: ఇంటింటి సర్వేను మండల అధికారులు ప్రారంభించారు మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రతి ఇంటి కి తిరుగుతూ జ్వరం జలుబు మరే ఇతర లక్షణాలు ఏమైనా ఉన్నాయంటూ ఆరా తీశారు కరోనా విశ్వరూపం చూపిస్తున్న తరుణంలో ఈ సర్వేను ప్రారంభించారు జలుబు జ్వరం లక్షణాలు ఏమైనా ఉంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చూపించుకోవాలి అన్నారు ఈ కార్యక్రమంలో గుండాల ఎంపీపీ ముక్తి సత్యం తాసిల్దార్ రమేష్ ఎంపీడీవో వెంకట్రావు డాక్టర్ రవి చంద్ ఆర్ఐ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు
Navigation
Post A Comment: