👉కొత్తగూడెం మునిసిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి
మన్యం మీడియా కొత్తగూడెం
కొత్తగూడెం మున్సిపాలిటీ లో ప్రజలు అధైర్య పడవద్దని నేను హోమ్ క్వారంటైన్ లో ఉన్నానని కొత్తగూడెం మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి నేడు ఒక ప్రకటనలో తెలియజేశారు ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ,గుంపులు గా ఉండావద్దు,పంక్షన్ లకు దూరంగా ఉండండి,బయటి ఆహారం తీసుకోవడం మనండి,వ్యక్తిగత ఆరోగ్యం గురించి శ్రద్ద వహిస్తూ,ఈ విపత్కర పరిస్థితుల్లో సమాజంలో ఉన్న పేద ప్రజలకు వాక్సినేషన్ అందించే సేవ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి పిలుపునిచ్చారు, ముఖ్యంగా సాంకేతిక పరిజ్ఞానం లేని వారి వాక్సినేషన్ కొరకు ప్రతిఒక్కరు ఈ కార్యక్రమం చేపట్టాలని మన చుట్టుపక్కల ఉన్న కనీసం 5 గురికి వ్యాక్సిన్ అందించడం కోరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేయాలనీ ,వారికి సరైన సూచలు సలహాలు అందజేయాలని విజ్ఞప్తి www.cowin.gov.in ఈలింక్ ధ్వారా నమోదు చేయించవలసింధిగా మున్సిపల్ కౌన్సిలర్లను టిఆర్ఎస్ నాయకులను కోరడం జరిగింది.
ఒక సెల్ నెంబర్ తో 3 గురికి రిజిస్ట్రేషన్ చెయ్యచ్చు అందుబాటులో ఉండవలసినవి 1.సెల్ నెంబర్ 2.ఆధార్ నెంబర్ 3.ఆధార్ లో ఉన్న పుట్టిన సంవత్సరం 4.పోస్టల్ పిన్ నెంబరు దగ్గర ఉంచుకోవాలని ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని డిస్టెన్స్ పాటించాలని నేను త్వరలోనే కోలుకొని వ్యాక్సినేషన్ లో పాల్గొంటానని చైర్ పర్సన్ సీతాలక్ష్మి ఒక ప్రకటనలో తెలియజేశారు.
Post A Comment: