మన్యం టీవీ వాజేడు ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు తాత్కాలిక కరోనా వైరస్ నిర్ధారణ కేంద్రంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి వాజేడు మండల స్పెషల్ ఆఫీసర్ విజయ భాస్కర్ రెడ్డి మరియు ఎంపీడీవో చంద్రశేఖర్ పంచాయతీ సెక్రెటరీ అశోక్ తదితరులు పాల్గొన్నారు
Navigation
Post A Comment: