CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సిపిఐ పార్టీ మండల సహాయ కార్యదర్శి-జోగు మహేష్ మృతి

Share it:

 


మన్యం మీడియా, అన్నపురెడ్డిపల్లి:: సిపిఐ పార్టీ అన్నపురెడ్డిపల్లి మండల సహాయ కార్యదర్శి-జోగు మహేష్. ఖమ్మంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో కరోనా చికిత్స పొందుతూ మరణించారు. ఆయన స్వగ్రామమైన అబ్బుగూడెం గ్రామంలో కుటుంబ సభ్యులు, గ్రామ పంచాయతీ సిబ్బందితో కలిసి సిపిఐ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి-షాభీర్ పాషా, సిపిఐ పార్టీ అన్నపురెడ్డిపల్లి మండల కార్యదర్శి-వుకే నారాయణ, సిపిఐ పార్టీ చండ్రుగొండ మండల కార్యదర్శి-బోర్రా కేశవరావు, వారి ప్రగాఢ సానుభూతి తెలిపి,అంత్యక్రియలు నిర్వహించారు.

Share it:

TELANGANA

Post A Comment: