CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

తడిచిన ధాన్యం కూడా ప్రభుత్వం తీసుకుంటుంది..

Share it:

 



మన్యం టీ వీ దుమ్ముగూడెం: మండలం లోకురుస్తున్న  అకాల వర్షాల వళ్ళ రైతులు ఇబ్బందులు పడుతున్నారు అని ,ధాన్యం తడిచిన కూడా రైతులు నష్ట పోకూడదు అనే ఉద్దెశం తో ముఖ్యమంత్రి KCR..గారు తడిచిన ధాన్యం కొనుగోలు చేస్తామనిఇంతకూ ముందేప్రకటించారు అని రైతులు ఎవరు అధైర్య పడవద్దుఅని మండల రైతుబంధు సమితి అధ్యక్షులు బత్తుల శోభన్ బాబు అన్నారు, IKP వారిద్వారా నడుస్తున్న ములక పాడు ,గోవిందా పురం సెంటర్ లలో ధాన్యం కొనుగోళ్లు పరిశీలించడం జరిగింది ,వర్షాలు  పడిన భద్రాచలం మార్కెట్ కమిటీ వారినుండి తెచ్చిన    టార్పలిన్స్ రైతులకు అందుబాటులో వున్నాయి అని అన్నారు ఈ కార్యక్రం లో నర్సాపురం సర్పంచ్ వర్షా శివ రామకృష్ణ ,సింగారం ఉపసర్పంచ్ బూరమ్ మని రైతులు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: