CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కోవిడ్-19 సమీక్ష సమావేశం..

Share it:

 



మన్యం టీ వీ దుమ్ముగూడెం: ఈ రోజు దుమ్ముగూడెం ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో దుమ్ముగూడెం, ములకపాడు,మంగువాయిబడవ సబ్ సెంటర్లో ఆశా కార్యకర్తలు,వైద్య సీబంది, గ్రామపంచాయతీ కార్యదర్సులు మరియు లచిగూడెం రైతు వేదిక భవనంలో లచిగూడెం,ఆర్లగూడెం, మరయిగూడెం ఆశా, వైద్య అధికారులోతో కోవిడ్ 19 సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బాలాజీ నాయకు, ఎం పి డి వో ముత్యాలరావు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ఇంటిటి కోవిడ్ సర్వే పక్రియ ఒక రౌండ్ తోనే ఆగిపోదు అని సర్వే బృందాలు ప్రతి రోజు ఇంటిటికీ తిరిగి జరంతో  ఉన్నవారిని గుర్తుంచి మెడికల్ కిట్ ఆడించాలని మందులు వాడుతున్న పూర్తిగా నయం అయే వరకు పర్యవేక్షచించాలని ఈ పాటివరకు సర్వేలో 213 మందిని గుర్తించామని మందులు అందచేసమని తెలియచేసారు.

Share it:

TELANGANA

Post A Comment: