మన్యం టీవీ,ములకలపల్లి:ములకలపల్లి మండలం, జగన్నాధపురం గ్రామ పంచాయతీ పరిధిలోని చుండ్రుకుంట గ్రామానికి చెందిన గిరిజనుడు పొట్ట.శ్రీను (వయస్సు 30 సంవత్సరాలు). గత కొన్ని రోజులుగా దీర్ఘ కాలిక వ్యాధితో బాధపడుతూ, చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. శ్రీను మృతి పట్ల గ్రామ సర్పంచ్ గడ్డం భవాని, గ్రామ పెద్దలు, గ్రామస్తులు సంతాపం వ్యక్తం చేసి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.
Post A Comment: