మన్యం మీడియా, అన్నపురెడ్డిపల్లి: అన్నపురెడ్డిపల్లి మండలం పెంట్లం గ్రామానికి చెందిన గౌర తులసమ్మ (వయసు 68 సంవత్సరాలు). గత కొద్ది రోజులుగా ఆరోగ్యం క్షీణించి అనారోగ్యంతో బాధపడుతూ, అకాల మరణం చెందారు. పెంట్లం గ్రామ పంచాయతీ సర్పంచ్ సవలం రాణి మరియు వారి భర్త సవలం ప్రకాష్ , పలువురు గ్రామ పెద్దలు వారి కుటుంబాన్ని పరామర్శించి,సంతాపం తెలియజేశారు.
Post A Comment: