CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కరోనా బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ.

Share it:

 



 మన్యం టీవీ,దమ్మపేట:

 గండుగులపల్లీ లో సర్పంచ్ మడకం సుశీల రాజేష్ ఆధ్వర్యంలో కరోనా బాధితులకు కూరగాయలు పంచరు. ఈ కార్యక్రమంలో అశ్వరావుపేట నియోజకవర్గ నాయకులు జారే ఆదినారాయణ గండుగులపల్లీ లో సర్పంచ్ మడకం సుశీల రాజేష్ తో కలసి కరోనా బాధితులకు కూరగాయలు నిత్యావసర సరుకులు పంచారు.

Share it:

TELANGANA

Post A Comment: