మన్యం టీవీ,దమ్మపేట:
గండుగులపల్లీ లో సర్పంచ్ మడకం సుశీల రాజేష్ ఆధ్వర్యంలో కరోనా బాధితులకు కూరగాయలు పంచరు. ఈ కార్యక్రమంలో అశ్వరావుపేట నియోజకవర్గ నాయకులు జారే ఆదినారాయణ గండుగులపల్లీ లో సర్పంచ్ మడకం సుశీల రాజేష్ తో కలసి కరోనా బాధితులకు కూరగాయలు నిత్యావసర సరుకులు పంచారు.
Post A Comment: