గుండాల మే 18( మన్యం టీవీ) రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళ మృతి చెందింది రెండు రోజుల క్రితం మండలం పరిధిలోని దేవల్ల గూడెం గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాల పాలైన మహిళను గుండాల ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రధమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు హైదరాబాద్ తరలించి చికిత్సనందిస్తున్నారు చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందింది
Post A Comment: