మాన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు లో కరోనా వచ్చి హోం హైసోలేషన్ లో ఉంటూ భోజనానికి ఇబ్బంది పడుతున్న పేషంట్స్ కి రోజు కి రెండు పూటలా భోజనాన్ని మంచి సేవా ఉద్దేశంతో అందిస్తున్న అశోక్ నగర్ చెందిన శివ జ్యోతిర్మయి-శివ దంపతులను ప్రోత్సహిస్తూ రూ.10000-రూపాయల విలవైన నిత్యవసరమైన సరుకులను లయన్స్ క్లబ్ ఆఫ్ మణుగూరు నుంచి లయన్.ఎం జె ఎఫ్.నాదెండ్ల. ముత్యాల రావు అద్యక్షతన, లయన్.పీఆర్సీ గాజుల. రమేష్ కుమార్, లయన్.ఎం జె ఎఫ్.ఇ ఆర్ కె.ప్రసాద్ రెడ్డి, లయన్.ఎం జె ఎఫ్.డీసీ, కుడితిపూడి.వెంకటేశ్వరరావు,ఎల్ ఎన్.దూపుకుంట్ల రమేష్ అందించండం జరిగింది.ఈ సందర్భంగా వారి సేవలను అభినందించారు.
Post A Comment: