మన్యం టీవీ ఏటూరు నాగారం:
ఏటూరు నాగారం పోలీస్ కార్యాలయంలో ఏఎస్పీ గౌస్ అలం ఐపీఎస్ మర్యాదపూర్వకంగా కలిసిన ములుగు ఎమ్మెల్యే సీతక్క ఈ సందర్భంగా ఏటూరు నాగారం పరిధిలో ఉన్న సమస్యలను కరోనా నేపథ్యంలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్న పోలీస్ శాఖ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నల్లెల కుమార స్వామి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఈర్షవడ్ల వెంకన్న, ఏటూరు నాగారం మండల అధ్యక్షులు రఘు, కన్నాయిగూడెం మండల అధ్యక్షులు అప్సర్ పాషా, ఎండి చాంద్ పాషా, మైనార్టీ సెల్ జిల్లా కార్యదర్శి ఎండి అజ్జు, గుడ్ల దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: