CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మృతిని కుటుంబానికి గానుగుపాడు సర్పంచ్ వాసం శివ లలిత జ్యోతి రూ 5వేల ఆర్థిక సహాయం

Share it:

 


       

చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిది :    భద్రాద్రి కోత్తగూడెం జిల్లా చండ్రుగోండ మండలం సీతాయిగూడెం లో ఈ నెల13 న పిడుగు పాటుకు మరణించిన మలిపెద్ది రాజు కుటుంబాన్ని ఆదివాసి నాయక పోడు సేవా సంఘం నాయకులు గానుగపాడు సర్పంచ్ వాసం లలిత శివ జ్యోతి, భర్త శ్రీనివాసరావు,   5000 రూపాయలు, ములకల పల్లి మండలం కమల పురం గ్రామ నాయక పోడు గ్రామస్తులు రూ.8వేలు, 25కేజీల బియ్యం,అయ్యన్న పాలెం గ్రామం పోతిని రేఖ భర్త మల్లేష్  నిత్యావసర వస్తువుల రూ.1000 సహాయం ఈరోజు అందజేసి... పరామర్శించారు.  ఈ కార్యక్రమంలో ములకల పల్లి మండలం ఎంపీపీ మట్ల నాగమణి,కమల పురం సర్పంచ్ గోల్ల  పెంటయ్య  , ఉద్యోగస్తులు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు సాదం రాఘవ,   ఆదివాసీ నాయక పోడు సేవా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాజిని వెంకటేశ్వరరావు, జిల్లా సహయ కార్యదర్శి గొల్ల నారాయణ, మారుతి రాఘవులు,  ములకల పల్లిమండల అధ్యక్షుడువూరబెద్ది వెంకన్న  తదితరుల పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: