గుండాల మే 21( మన్యం టీవీ) మండలంలో పకడ్బందీగా లాక్ డౌన్లోడ్ పోలీసులు అమలు పరుస్తున్నారు ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు ప్రజలు నిత్య అవసరాల కోసం ప్రభుత్వం ఇచ్చిన సమయాన్ని వినియోగించుకోవాలని గుండాల ఎస్ ఐ ముత్యం రమేష్ అన్నారు. 10 గంటల తర్వాత ప్రజలు ఎవరు బయట తిరగవద్దు అని ఆయన సూచించారు. అనవసరంగా బయటకు వచ్చిన వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కరోనా కట్టడి కోసం లాక్ డౌన్లోడ్ పకడ్బందీగా అమలు చేయాల్సి వస్తుందన్నారు అనవసరంగా రోడ్లపైకి వచ్చి కరోనా బారిన పడవద్దని ఆయన సూచించారు
Post A Comment: