వర్షాకాలంలో గర్భిణీలకు ఇబ్బంది లేకుండా చూడాలి మన్యం టీవీ మే 12 (గుండాల) ఐ టి డి ఎ పి ఓ గౌతమ్ మండలంలో ఆకస్మిక పర్యటన చేశారు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన సందర్శించారు అనంతరం డాక్టర్ రవి చందు తో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు కరోనా పై ముందుగా అడిగిన పి ఓ టెస్ట్ లు ప్రస్తుతం కరోనా బారినపడిన వారి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు హాస్పటల్లో ఉన్న సమస్యలపై డాక్టర్ పీవో గౌతమ్ కు వివరించారు కరోనా టీక పై వివరాలు అడిగి తెలుసుకున్నారు వర్షాకాలంలో గర్భిణీలు ప్రతియేటా ఇబ్బంది పడుతున్న తరుణంలో ముందుగానే ఆయా గ్రామాలను గుర్తించి సదుపాయాలను కల్పించాలన్నారు కరోనాపై అధికారులు వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు
Navigation
Post A Comment: