CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కరోనా బాధితులకు, పారిశుధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణి

Share it:



మన్యం టీవీ మంగపేట.


మంగపేట మండలం రాజుపేట లో తెరాస నాయకులుయడ్లవల్లి నరసింహారావు ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులకు, కరోనా బాధితులకు నిత్యావసర సరుకులు అందజేయటం జరిగింది. తెరాస రాజుపేట గ్రామ కమిటీ ఆధ్వర్యంలో నిన్న ఆశ వర్కర్లకు నిత్యావసర సరుకులు పంపిణిచేశారు ఈ రోజు కరోనా బాధితులకు,పారిశుధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణి చేసారు. తెరాస రాజుపేట నాయకులు యడ్లవల్లి ఆధ్వర్యంలో రోజు ఏదో ఒక మంచి కార్యక్రమం చేస్తూ గ్రామస్తుల ప్రశంశలు అందుకుంటున్నారు. ఈ కార్యక్రమం లో యడ్లవల్లి నరసింహరావు, పోలిన హరిబాబు, కర్రి శ్యాంబాబు,బండ్ల మధుప్రసాద్ మద్దిపాటి త్రిమూర్తులు, మలికంటి శంకర్, చదలవాడ సాంబశివరావు, రాయసాబ్, కర్రి కేశవరావు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: