మన్యం టీవీ పాల్వంచ:-
ఈ రోజు కొత్తగూడెం రామచంద్ర బాయ్స్ హై స్కూల్ లో ఫ్రంట లైన్ వారియర్స్ వాక్సినేషన్ సెంటరను ప్రారంభించి, పాత్రికేయ మిత్రుడికి దగ్గర ఉండి టీకా వేయించిన, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు,
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమా మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశానుసారం ఈ రోజు నుండి పత్రిక విలేకరులకు టీకాను ప్రారంభించడం అయిందని, నియోజకవర్గంలోని ప్రతి ఒక్క పత్రిక విలేఖరి ఈ అవకాశనీ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.కోవిద్ నిబంధనలు పాటిస్తూ మాస్కు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ టీకా వేయించుకోవాలని అన్నారు.
ఈ యొక్క కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శ్రీ అనుదీప్ గారు, *టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వనమా రాఘవేంద్ర రావు * జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ శ్రీ కంచర్ల చంద్రశేఖర్ రావు, మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, డి ఎం హెచ్ ఓ , జె ఎల్ శిరీష, కౌన్సిలర్ రుక్మిధర్ బండారి, మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్, తహసీల్దార్ రామకృష్ణ మరియు టిఆర్ఎస్ నాయకులు కాసుల వెంకట్, అన్వర్ పాషా, సుందర్ రాజ్, జానీ, కాళీ మరియు స్థానిక టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, పాత్రికేయ మిత్రులు పాల్గొన్నారు.
Post A Comment: