స్పందించి జెసిబి ని పంపిన గుండాల సీఐ శ్రీనివాస్
మన్యం టీవీ మే 14( గుండాల) కరోనాతో వృద్ధురాలు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది చెంబును గూడెం గ్రామానికి చెందిన కుంజ లక్ష్మి 60 కరోనాతో మృతి చెందింది కుటుంబ సభ్యులు ఎవరు దహన సంస్కారాలకు ముందుకు రాకపోవడంతో గుండాల సి ఐ శ్రీనివాస్ స్పందించి జెసిబి ని పంపించడంతో నవ చైతన్య యూత్ అధ్యక్షు డు ఆజాద్ పి పి కిట్టు ధరించి దహన సంస్కారాలను నిర్వహించారు అడిగిన వెంటనే స్పందించిన గుండాల సి ఐ శ్రీనివాస్ కు ధన్యవాదాలండీ చెంబు ని గూడెం సర్పంచ్ సుధాకర్ ఆజాద్ గ్రామస్తులు కొడతా లాలయ్య ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు
Post A Comment: