మన్యం టీవీ, అశ్వాపురం:ఈ రోజు మహాత్మ బసవెస్వరరావు జయంతి సందర్భంగా అశ్వాపురం మండల పరిషత్ కార్యాలయంలో వారి చిత్రపటానికి పూలామాల వేసి ఘనంగా నివాళులర్పించిన ఎంపీపీ ముత్తినేని సుజాత. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం,ఎంపీవో శ్రీనివాసరావు,వైద్యాదికారి మనికంఠారెడ్డి,టైపిస్టు శంకర్,కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: