మన్యం టీవీ, అశ్వాపురం:
మల్లెలమడుగు గ్రామపంచాయతీ 1వ వార్డు సభ్యురాలు కమటం లక్ష్మమ్మ ఆరు రోజులక్రితం కరోన తో మరణించింది.ఈరోజు సర్పంచ్ కోడి కృష్ణవేణి అధ్యక్షతన సంతాప సభ ఏర్పాటుచేసి కమటం. లక్మమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. లక్షమ్మ ప్రతి కార్యక్రమానికి పంచాయతీ మీటింగ్ కి ముందు ఉండేవారని, పలు సలహాలు సూచనలు ఇచ్చేవారు అని పాలకవర్గంలో పెద్ద దిక్కుని కోల్పోయామని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు ..ఈ కార్యక్రమంలో పాలక వర్గ సభ్యులు కడారి దుర్గ,బేతం రమణమ్మ కో అప్షన్ సభ్యులు సర్గం బాలనర్సయ్య, పంచాయతీ కార్యదర్శి బిందు అంగన్వాడీ టీచర్స్ రెడ్డి అరుణ,ఈసంపల్లి నాగమణి ,బండారి సాహితి కోడి దీప్తి ,రావమ్మా ఆశ వర్కర్స్ లక్ష్మీ,సుశీల ,పూర్ణ ఏఎన్ఎం నాగమణి పాల్గొన్నారు.
Post A Comment: