👉సర్పంచ్ కోడి కృష్ణవేణి
మన్యం టీవీ, అశ్వాపురం:
ఈరోజు మల్లెల మడుగు సర్పంచ్ కోడి కృష్ణవేణి చేతులమీదుగా గ్రామ పంచాయతీ స్థాయి అధికారులకు, సిబ్బందికి మాస్క్ లు శానిటేజర్స్ పంపిణీ చేయడం జరిగింది. గ్రామంలో కోవిడ్ ఇంటి ఇంటి సర్వే చేస్తున్నటువంటి ఆశ వర్కర్స్, ఏ ఎన్ ఎం లు, అంగన్వాడీ టీచర్స్ ,పంచాయతీ సిబ్బంది విధిగా మాస్క్ లు ,శానీటేజర్స్ వాడాలని తెలిపారు.
Post A Comment: