మేడారం సమ్మక్క పూజారి సమ్మారావు మృతి
ఈనెల 11న కరోనాతో సమ్మారావు భార్య సృజన మృతి.
తల్లిదండ్రుల మృతితో అనాధలైన పిల్లలు.
మన్యం టీవీ ఏటూరు నాగారం
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం వనదేవత లైన సమ్మక్క తల్లి పూజారి సిద్దబోయిన సమ్మా రావు(28) కరోనా సంబంధిత వ్యాధితో ఈ రోజు మృతి.సమ్మారావు కు నెల క్రితం కరోనా సోకింది. కరోనా నుండి కోలుకున్నాకా అనారోగ్యానికి గురై హన్మంకొండలోని ఓ హాస్పిటల్ లో చేరి చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
ఈనెల11నే సమ్మారావు భార్య సృజన కరోనాతో మృతి చెందింది. వీరికి ఒక బాబు,ఒక పాప ఉన్నారు.
Post A Comment: