CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

నిధానపురం తెరాస సోషల్ మీడియా అధ్యక్షుడు పార్టీ కి రాజీనా

Share it:

 


ప్రెస్ మీట్ :-నిధానపురం తెరాస సోషల్ మీడియా అధ్యక్షుడు పార్టీ కి రాజీనామా దంతాలపల్లి మండలం:- తెరాస సోషల్ మీడియా అధ్యక్షులు మల్లెపాక మధు అలియాస్ మధువన్ తన పదవికి రాజీనామా చేశారు, గ్రామ సీనియర్ నాయకులు తను చేస్తున్నా అభివృద్ధి కార్యక్రమాలు సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తూనే ఉన్న కానీ గత సంవత్సరం నుంచి సొంత విషయాలలో కలగజేసుకొని ఇబ్బందులకు గురిచేస్తున్నాడు, ఈ విషయాన్ని మండల నాయకులకు గతవారం తెలియజేసిన వారినుంచి ఎలాంటి స్వాంధన లేదాని ఏదైనా సమస్య వస్తే పరిష్కరించాలిసిన నాయకులే ఇబ్బందులకు గురిచేస్తున్నారు, పార్టీలో ఏ స్థాయిలో బాధ్యతలు అప్పగించిన నావంతుగా కార్యక్రమాలు నిర్వహించమని అన్నారు,ఉద్యమ సమయంలో 2012 నుంచి 2014 వరకు టి ఆర్ ఎస్ వి (trsv) గ్రామ అధ్యక్షుడు గా,2017లో టి ఆర్ ఎస్ వి మండల ఇంఛార్జి గా,2019 నుంచి నేటి వరకు తెరాస సోషల్ మీడియా అధ్యక్షుడు గా పార్టీ లో పని చేస్తున్నాను ,సొంత పార్టీ నాయకులే ఇబ్బందులకు గురిచేస్తున్నారు కాబట్టి రాజీనామా చేస్తున్నాను అన్నారు

Share it:

TELANGANA

Post A Comment: