CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కరోనా మృతుడికి అంత్యక్రియలు జరిపించిన ఆత్మ బంధువులు...

Share it:

 


మన్యం టీవీ, అశ్వాపురం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

అశ్వాపురం మండలంలోని ప్రముఖ వ్యాపారవేత్త చందా వేంకటేశ్వర్లు గారికి గత కొన్ని రోజుల క్రితం మాయామ్మరి కరోనా దరి చేరిడంతో ప్రాణాలు విడిచిన విషయం తెలిసిందే. ఈ రోజు చందా వేంకటేశ్వర్లు గ పార్థివ దేహాన్ని స్వచ్ఛందంగా ముందుకు వచ్చి దహన సంస్కారాలు చేసిన ఆత్మ బంధువులు చందు లాల్ భుక్య, జోగు రాజు, తెప్పల శ్రీను, చెట్టి మల్లేష్.ఆత్మ బంధువుల ను పలువురు అభినందించారు.

Share it:

TELANGANA

Post A Comment: