మన్యం టీవీ, దమ్మపేట :
భద్రాదికోత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలంలో టి.ఆర్.యెస్ లోక్ సభ పక్ష నేత ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు చొరవతో మంజూరైన 60000/- విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి(సి ఎం ర్ ఎఫ్) చెక్ ను లబ్దిదారుకు మందలపల్లి వాసి మంతెన సుజాత కు జడ్ పి టి సి పైడి వెంకటేశ్వరరావు,టి ర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు దొడ్డాకుల రాజేశ్వరరావు, నియోజకవర్గ నాయకులు జారే ఆదినారాయణ,ఉపసర్పంచ్ గారపాటి సూర్యనారాయణ ద్వారా అందజేశారు. కార్యక్రమం లో నామా క్యాంప్ కార్యాలయ బాధ్యులు నాగరాజు పాల్గొన్నారు.
Post A Comment: