CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కరోనాతో మృతిచెందిన కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క

Share it:

 


మన్యం టీవీ ఏటూరు నాగారం:

ఏటూరు నాగారం మండలం పప్కాపూర్ గ్రామానికి చెందిన బత్తుల మల్లమ్మ, బత్తుల సమ్మయ్య లు ఇటీవల కరోనా తో మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం తో పాటు నిత్యావసర సరుకులు అందించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నల్లెల కుమార స్వామి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇరసవడ్ల వెంకన్న, ఏటూరు నాగారం మండల అధ్యక్షులు చిటమట రఘు, కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు గడ్డం శ్రీధర్, సహకార సంఘం వైస్ చైర్మన్ చెన్నూరి బాలరాజు, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వసంత శ్రీను, యూత్ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు నవీన్, సీతక్క యువసేన మండల అధ్యక్షుడు ఎండి గౌస్, గ్రామ కమిటీ అధ్యక్షులు బద్ది మహేందర్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజబాబు, మండల యూత్ కాంగ్రెస్ కార్యదర్శి ప్రశాంత్, యూత్ కోశాధికారి సంపత్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బందెల రాజు, జనపట్ల రాజు, బౌత్ ఉదయ్, బత్తుల వెంకన్న చెన్నూరు నరేష్, బత్తుల సురేష్, గొర్రె రవి, మేడం రత్నాకర్, పసుల అజయ్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: