మన్యం టీవీ ఏటూరు నాగారం:
ఏటూరు నాగారం,మంగపేట మండలలోని చర్చిలలో కరోనా లాక్ డౌన్ నిబంధనల మేరకు స్వచ్ఛంద ప్రార్థనలను నిలిపివేసిన పాస్టర్లు. పేద పాస్టర్ లను గుర్తించి ఏటూరు నాగారం మండలం, మంగపేట మండలం ఈ రెండు మండలాలలో కలిపి మొత్తం 40 మంది పాస్టర్లకు 50 వేల రూపాయలు విలువగల నిత్యావసర సరుకులు అందించిన పాస్టర్ ఎల్లేష్, అనంతరం అయన మాట్లాడుతూ రాష్ట్రంలో వివిధ చర్చి సంస్థల్లో పనిచేస్తున్న పేద పాస్టర్లను గుర్తించి ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు.
Post A Comment: